TEJA NEWS

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట
లిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం
అరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరట
లభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ
దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ
చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపై
ఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నత
న్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ లోపు ఆ
పిటిషన్పై స్పందించాలని సూచించింది.
అనంతరం విచారణను రెండు వారాలకు
వాయిదా వేసింది.


TEJA NEWS