ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన.

ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన.

TEJA NEWS

Inspected the rice mill damaged by the storm.

ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన…

  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…
  • మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్….

గద్వాల మండలం గోనుపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇమాన్ రైస్ మిల్లు గత రెండు మూడు రోజుల నుండి ఈదురుగాలులు బారీగా రావడంతో ధ్వంసమై విషయం తెలుసుకున్న జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ… మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ తో కలిసి పరిశీలించారు…అలాగే మనుషులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని అడిగి తెలుసుకున్నారు…మిల్లు యజమాని కఫిల్ ను పరామర్శించారు..

వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు,కౌన్సిలర్ నరహరి గౌడ్,ఎల్లప్ప,మహ్మద్ ఇసాక్, డిటిడిసి నర్సింహులు, నాగేంద్ర యాదవ్, జమ్మిచేడు సురేష్,కొటేష్, ఆనంద్,కొత్త గణేష్, సి.వై.అనిల్,కురవ శ్రీనివాసులు,కుమ్మరి నారాయణ,తిమ్మయ్య తదితరులు ఉన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS