TEJA NEWS

Gold at low price is a huge fraud.

హైదరాబాద్:

తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం..

గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా..

రూ. 50 వేలు కట్టి చేరితే 10 శాతం తక్కువకు బంగారం ఇస్తామంటూ మోసం..

బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు కాజేసిన కేటుగాళ్లు..

దాదాపు రూ. 4 కోట్లు కాజేసి పరారైన విశాల్, వినయ్, నిఖిల్..

సీసీఎస్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు..


TEJA NEWS