రాయికల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఆసుపత్రిలో వార్డులలో తిరిగి రోగుల తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే,ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.ఆసుపత్రిలో పలు సమస్యలు,మరుగు దొడ్ల సమస్య ఆసుపత్రి సిబ్బంది తెలపగా సమస్యను పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు గన్నే రాజీ రెడ్డి,డా.శశి కాంత్,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే
Related Posts
అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో.
TEJA NEWS అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో. వర్షం బందై పది రోజులుగా వస్తున్న ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్రంగా మండిపడిన అఖిలపక్ష నాయకులు. అఖిల పక్ష కమిటి పులికల్ రోడ్డు& కర్నూలు రోడ్డు పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా…
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
TEJA NEWS ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీఈ నెల 20 తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.…