TEJA NEWS

రాయికల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఆసుపత్రిలో వార్డులలో తిరిగి రోగుల తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే,ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.ఆసుపత్రిలో పలు సమస్యలు,మరుగు దొడ్ల సమస్య ఆసుపత్రి సిబ్బంది తెలపగా సమస్యను పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు గన్నే రాజీ రెడ్డి,డా.శశి కాంత్,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS