కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపు

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపు

TEJA NEWS

హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్.

రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది…

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి