రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ..
గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్..
మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..
తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-16-at-18.41.50.jpeg)
You cannot copy content of this page