ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ను ఓడించారు: కేటీఆర్
ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ను ఓడించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మనుషుల్లో విషం నింపి మోడీ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే.’ అని అన్నారు.
ఆ 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ను ఓడించారు: కేటీఆర్
Related Posts
పిడిఎస్యూ అర్థ శతాబ్ది ఉత్సవాల సభ కరపత్రం ఆవిష్కరణ
TEJA NEWS పిడిఎస్యూ అర్థ శతాబ్ది ఉత్సవాల సభ కరపత్రం ఆవిష్కరణ సూర్యాపేట జిల్లా : విద్యార్థి ఉద్యమ బాహుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీ.డి.ఎస్.యూ అర్థ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ నేల 30 న తిరుమలగిరి మండల…
హైడ్రా దూకుడు… లోన్స్ ఇవ్వకుండా బ్యాంకర్లతో భేటీ
TEJA NEWS హైడ్రా దూకుడు… లోన్స్ ఇవ్వకుండా బ్యాంకర్లతో భేటీ అక్రమం అయితే బ్యాంకులు లోన్ ఎందుకు ఇస్తాయి…? రూపాయి రూపాయి పోగేసుకొని కొంటే కూల్చేస్తారా…? మీ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా కట్టింది… ముందు వారి ఉద్యోగం తీసేయండి ఇలాంటి…