భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

TEJA NEWS

దుబ్బాక మండలంలోని గంభీర్ పుర్ గ్రామానికి చెందిన భీమాసేన తండ్రి కరికే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్ తుడం ప్రశాంత్,లుపరామర్శించారు.రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS