TEJA NEWS

మీడియా ధైర్యంగా పనిచేయాలి
★ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ప్రసారమాధ్యమాలు దైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు.

★ పిటిఐ 77 వ వార్షికోత్సవం సందర్బంగా వార్తా సంస్థల ఏడిటర్ల సమావేషంలో ఆమె మాట్లాడారు.

★ ఒత్తిళ్లకు లొంగకుండా….ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు.

★ దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

★మీడియా ఎల్లప్పుడూ సత్యానికే అండగా ఉండాలి. సత్యం మార్గం నుంచి పక్కకు వెళ్ళొద్దన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS