కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:మంత్రి ఉత్తమ్

TEJA NEWS

Kaleshwaram repair work will be expedited:
Minister Uttam

కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:
మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను గత ప్రభుత్వం
బయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
విమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్ల
బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం పునరుద్ధరణపై
దృష్టి సారించామని, వర్షాకాలం వస్తుండడంతో
మరమ్మతు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ డ్యామేజ్ అయ్యాయని,
వాటి పనుల్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి
అప్పగించినట్లు పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS