మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన…….. ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి ఆగస్టు 29 వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డుకు చెందిన మరియమ్మ (సాయమ్మ ) గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతూ మరణించడం జరిగింది అదే వార్డుకు చెందిన ఈరపోగు శ్రీనివాసులు గంధం బాలు లు స్థానిక ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మృతురాలి నివాసం చేరుకొని ఆమె పార్టీవదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు మేఘారెడ్డి తరఫున పరామర్శించి ఓదార్చడం జరిగింది అలాగే దహన సంస్కారాల నిమిత్తం ఐదు వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధ్యార పోగు వెంకటేష్ ఓ బి సి పట్టణ అధ్యక్షుడు బొంబాయి మన్యంకొండ ఇంద్ర నాగన్న గోర్ల అనిల్ కమ్మరి రాజు అశోక్ సమీర్ తదితరులు ఉన్నారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
Related Posts
అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో.
TEJA NEWS అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో. వర్షం బందై పది రోజులుగా వస్తున్న ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్రంగా మండిపడిన అఖిలపక్ష నాయకులు. అఖిల పక్ష కమిటి పులికల్ రోడ్డు& కర్నూలు రోడ్డు పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా…
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
TEJA NEWS ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీఈ నెల 20 తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.…