మోదీ, షాలు 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ల స్కాం

మోదీ, షాలు 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ల స్కాం

TEJA NEWS

30 lakh crore stock markets scam by Modi and Shah

మోదీ, షాలు 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ల స్కాం

జేపీసీ కి డిమాండ్ రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ, అమిత్ షాలు 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ స్కాంకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జేపీసీ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘షేర్లు కొనాలని పిలుపునిచ్చి మోదీ, అమిత్ షా విధులను దుర్వినియోగం చేశారు.

జూన్ 3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని అమిత్ షాకు ఎలా తెలుసు. ఎగ్జిట్ పోల్స్ లో ఆ రోజు పెరిగిన స్టాక్ మార్కెట్లు జూన్ 4న పతనమయ్యాయి. ఇందులో వారి ప్రమేయముంది’ అని మీడియా సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీ విమర్శించారు

Print Friendly, PDF & Email

TEJA NEWS