మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

TEJA NEWS

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది.

ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది.

దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

ఈ నెల 25లోపు 5000 మందికి పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం.

ఈ వ్యాధి సోకినవారికి 3-8 రోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి వస్తాయి.

Print Friendly, PDF & Email

TEJA NEWS