మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.
హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు.
బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి స్థాయి నివేదిక రెడీ చేయనున్న నిపుణుల బృందం.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-09.51.45-1024x576.jpeg)