Near Manchiryala District Boyapally Board
మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపంలో ఆటో బర్రె డీ కావడంతో ప్రమాద సంభవించింది అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన చర్యలు శూన్యం ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి
మనం చూస్తూనే ఉంటాం గాల్లో ప్రాణాలు ఇక హైవే అధికారులు బాధ్యత..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-24-at-19.16.15-1024x768.jpeg)