Posted inNATIONAL జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను NTA విడుదల చేసింది Posted by teja news ఫిబ్రవరి 14, 2024 TEJA NEWS ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 తుది కీని ఎన్టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. Post Views: 108 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుNext Postనేటి నుంచి మేడారం మహాజాతర పూజలు