odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

TEJA NEWS

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.odisha

ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16 వరకు సాగనుంది.

ఈ ఏడాది యాత్ర లాగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.tejanews.app

Teja news
Download App

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి