• ఏప్రిల్ 2, 2025
  • 0 Comments
ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నఘటన ఖమ్మం జిల్లాలోమంగళవారం చోటుచేసుకుంది. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లోకానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బండి కృష్ణ (39) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి…

  • ఏప్రిల్ 2, 2025
  • 0 Comments
జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం

జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం || రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 7, 8,9 డివిజన్లలో…

  • ఏప్రిల్ 2, 2025
  • 0 Comments
ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం..

ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని 13వ వార్డు, 01వార్డులో పంపిణీ…

  • ఏప్రిల్ 2, 2025
  • 0 Comments
సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం

సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం..*నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం * నకిరేకల్ నియోజకవర్గం :-సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నాడు కేతేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

  • ఏప్రిల్ 2, 2025
  • 0 Comments
ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన 45 ఏండ్ల తల్లి

ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన 45 ఏండ్ల తల్లి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు వివాహేతర సంబంధం కారణంగా పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసిన…

  • ఏప్రిల్ 2, 2025
  • 0 Comments
ఏటీఎం సైజులో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు

ఏటీఎం సైజులో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 30తో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటి జారీ చేపడుతామని పేర్కొన్నారు.…

You cannot copy content of this page