• ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి

ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి మేడ్చల్ – బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని పూజిత(18) అనుమానస్పద మృతి తల్లిదండ్రులకు కళాశాల నుండి ఫోన్ చేసి త్వరగా గాంధీ ఆసుపత్రికి రావాలని…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు రూ.70 వేలు లంచం అడిగిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ సాయంత్రం రూ.30 వేలు…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనీ ఈనెల 20న చలో హైద్రాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనీ ఈనెల 20న చలో హైద్రాబాద్ పోస్టర్ ఆవిష్కరణ సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్రపుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
త్వరలో మాజీమంత్రి హరీష్ రావు పాదయాత్ర

త్వరలో మాజీమంత్రి హరీష్ రావు పాదయాత్ర TG: బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీష్ రావు త్వరలో పాదయాత్ర చేయనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద హరీష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ ప్రాజెక్టుల…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రశ్నించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో GHMC పరిధిలోని MLC లు, MLA లు, BRS పార్టీకి చెందిన GHMC కార్పొరేటర్…

You cannot copy content of this page