పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

TEJA NEWS

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక సోల్జర్ గా పనిచేద్దాం ఈ ఎన్నికలో మన ధరూర్ మండలం లో అత్యధిక మెజారిటీతో మన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి .మల్లు నాయకత్వం గెలిపిధం అని మాట్లాడారు….

మొన్న జరిగిన సంఘటన ను మనసులోని పెట్టుకోకుండా అందరం కలిసి ఐక్యంగా మన తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేద్దాం అందరు కలిసి కట్టుగా పోరాడుదాం అని ధరూర్ మండల్ నాయకులు కు కార్యకర్తలకు మరియు యూత్ కి .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి సూచించారు

Print Friendly, PDF & Email

TEJA NEWS