Prime Minister of Bangladesh met with Prime Minister Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని భేటీ
న్యూ ఢిల్లీ :
ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు తెచ్చేందుకు ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇవాళ చర్చలు జరపనున్నారు.
వివిధ రంగాలలో సహకారం కోసం ఇరుపక్షాల మధ్య అనేక ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఈ ఒప్పం దాలు రెండుదేశాల మధ్య అనేక రంగాల్లో సహకారా నికి దారి తీస్తాయి.
ఇరుదేశాల ప్రధానమంత్రుల మధ్య చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖ రాలకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తాయని సమాచారం
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-22-at-10.57.06-1024x958.jpeg)