టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

TEJA NEWS

పటాన్చెరువు పట్టణంలోని సింఫనీ పార్క్ రోడ్ లో గత లో నిర్వహించినటువంటి MPR క్రికెట్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచినటువంటి విన్నర్స్ టీం రంజిత్ అలాగే రన్నర్స్ టీం సింపని పార్క్ విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS