తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరువలేనిది …….. జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి తెలంగాణ ప్రజలు మరువలేనిదని జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్ అన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ తేజావత్ మాట్లాడుతూ తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక రాజకీయ అణిచివేత చర్యలను తీవ్రంగా ఖండించారని తెలంగాణ ఉద్యమంలో సకలజనుల భాగస్వామ్యం చేయడానికి రాజకీయ ప్రజా ఆందోళనల ప్రక్రియ లకు ప్రాధాన్యత ఇచ్చారని ప్రత్యేక రాష్ట్రం కోసం తన జీవితాన్ని ఆస్తిని అంకితం చేసిన మహానుభావుడని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వరరావు సూపరన్ సూపర్డెంట్ ఇంతియాజ్ ఎస్బిఎస్ఐలు పోలీస్ సిబ్బంది పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరువలేనిది
Related Posts
హైడ్రా హోంగార్డును బలి తీసుకుందనడం సరికాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
TEJA NEWS హైడ్రా హోంగార్డును బలి తీసుకుందనడం సరికాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్:ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో ఓ హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. సాయంత్రం మృతి…
పీవీ సునీల్కుమార్ను వెంటనే పోలీసులు
TEJA NEWS పీవీ సునీల్కుమార్ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలి.. చంద్రబాబుకు రఘురామ లేఖ.. సాక్షులను బెదిరిస్తున్న సీఐడీ మాజీ చీఫ్ను అరెస్ట్ చేయాలన్న రఘురామకృష్ణరాజుతనపై టార్చర్ కేసులో సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను బెదిరిస్తున్నారంటూ ఆరోపణసునీల్కుమార్పై జులై 11న పట్టాభిపురం…