TEJA NEWS

పలారం బండి ఊరేగింపులో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ..

ఉప్పల్ నియోజకవర్గంలోని చక్రిపురం మారుతి నగర్ లో చందన్ నాయక్ ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిగారు, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది..

చందన్ నాయక్ వారి మిత్ర బృందం డప్పు వైద్యాలతో ఊరేగింపు కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి ని, రాగిడి లక్ష్మారెడ్డి ని ఘనంగా ఆహ్వానించారు.

ఉప్పల్ నియోజకవర్గం లోని రామంతపూర్ డివిజన్లో బోసాని పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది..

పవన్ కుమార్ వారి మిత్ర బృందం డప్పు వైద్యాలతో ఊరేగింపు కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి ని, రాగిడి లక్ష్మారెడ్డి ని ఘనంగా ఆహ్వానించారు.

శ్రీ అనంతరం నిర్వహించిన ఫలారం బండి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బండారి లక్ష్మా రెడ్డి , రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించి వారు బండారి లక్ష్మారెడ్డి ని, రాగిడి లక్ష్మారెడ్డి ని ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది..


TEJA NEWS