ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

TEJA NEWS

Ramoji Rao's last rites will be held tomorrow

హైదరాబాద్:
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఫిల్మీ సిటీలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS