రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్
Renudesai's emotional post
రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అకీరాతో
ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే.
దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
“నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం.
-మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో
ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. దానిని మాటల్లో
వర్ణించలేను. మోదీని కలిశాక అకీరా నాకు ఫోన్
చేసి తన అనుభూతిని పంచుకున్నాడు”
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-07-at-11.42.03.jpeg)