TEJA NEWS

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్
2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు తేదీ దాటితే రూ. 5వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.సంవత్సర ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000, అంతకుమించితే రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.


TEJA NEWS