నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత జనవరి 21, 2024 By teja news Off Spread the love నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. Post Views: 86 టపా నావిగేషన్ Previous PostPrevious హనుమంతుడి అవతారంలో రాహుల్ గాంధీNext PostNext టెస్లా కార్ల లైట్ షోతో రామ భక్తి