జగిత్యాల జిల్లా : ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సీతమ్మ… రామయ్యను ఊరేగింపు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించారు.
హనుమాన్ మాలదారులు వేడుకల్లో పాల్గొని కల్యాణం చూసి తరించి పోయారు..
అంజన్న క్షేత్రంలో రామనామ జపంతో మారు మ్రోగింది…
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-17-at-2.34.53-PM-1024x543.jpeg)
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-17-at-2.34.52-PM-1024x433.jpeg)
You cannot copy content of this page