TEJA NEWS

సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS