తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు

తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు

Talasani Srinivas Yadav was visited by Legislative Council Chairman Gutta Sukhender Reddy. మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, MLC MS ప్రభాకర్ రావు లు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు….

తలసాని శంకర్ యాదవ్ ఘన నివాళులు అర్పించిన నేతలు

తలసాని శంకర్ యాదవ్ ఘన నివాళులు అర్పించిన నేతలు

Talasani Shankar Yadav were the leaders who paid tributes తలసాని శంకర్ యాదవ్ ఘన నివాళులు అర్పించిన నేతలు ఇటీవల మరణించిన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు,మోండా మార్కెట్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ సికింద్రాబాద్ లోని SVIT ఆడిటోరియంలో దశదిన కర్మకు భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు, అభిమానులు శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన మాజీమంత్రులు KTR హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి,…

బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్  కి జన్మదిన శుభాకాంక్షలు

బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు

Happy Birthday to BCY Party Chief Ramachandra Yadav బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలుపేదల పక్షపాతి నిరుపేదలకు అండగా నిరుద్యోగులకు నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్న నేత రామచంద్ర యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు మీ శ్రేయోభిలాషి తేజ యాదవ్

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురి పరామర్శ

మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురి పరామర్శ

Ex-minister Talasani Srinivas Yadav was consulted by many people మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురి పరామర్శ ఇటీవల మరణించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్ 5 రోజుల కార్యక్రమానికి హాజరైన మల్కాజిగిరి MP ఈటెల రాజేందర్, మాజీమంత్రి హరీష్ రావు, MLC మధుసూదనాచారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ MLA నోముల భగత్, పలువురు ప్రముఖులు శంకర్ యాదవ్…

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

It was Janaiah Yadav who met Kishan Reddy politely in Delhi ఢిల్లీ కేంద్రంలోని లోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ D.C.M.S చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర బీజేపీ నాయకులు పిల్లి రామరాజు…

తలసాని శంకర్ యాదవ్ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతి

తలసాని శంకర్ యాదవ్ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతి

Talasani Shankar Yadav always stood by the workers and solved their problems and was a worker partisan. తలసాని శంకర్ యాదవ్ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలిచారని BC సంక్షేమ శాఖ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ సోమవారం మరణించగా మంగళవారం అంత్యక్రియలు జరిగాయి….

తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు

తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు

Legislative Council Deputy Chairman Banda Prakash Mudiraj pays tribute to Thalasani Shankar Yadav మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు అర్పించారు. శంకర్ యాదవ్ తెల్లవారుజామున మరణించగా, విషయం తెలుసుకున్న బండ ప్రకాష్ ముదిరాజ్ శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని పార్ధీవ దేహాం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇతర కుటుంబ…

తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61)  మరణించారు

తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61) మరణించారు

Thalasani Srinivas Yadav’s brother Shankar Yadav (61) passed away మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61) తెల్లవారు జామున మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన పార్దీవ దేహంకు నివాళులు అర్పించారు. శంకర్ యాదవ్ ప్రస్తుతం మోండా మార్కెట్ అధ్యక్షులుగా వ్యవహారిస్తున్నారు. బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్…

బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థికి మద్దతుగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం…

బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థికి మద్దతుగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం…

మల్కాజిగిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల మజీతీయ అబుబక్కర్, మీర్జల్ గుడ లో గల ఋతువుసాహి మజీద్ల వద్ద శుక్రవారం మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డికి మద్దతుగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈటెలకు మద్దతుగా ..ఓబిసి కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం..

ఈటెలకు మద్దతుగా ..ఓబిసి కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం..

మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ గొల్ల కురుమ కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం నిర్వహించారు.. ఈటెల రాజేందర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. అందులో భాగంగా మల్కాజ్గిరి లోని వేణు యాదవ్ ఇంటింటికి వెళ్లి బిజెపికి ఓటు వేయమని మల్కాజిగిరి అభివృద్ధి చెందాలంటే ఈటెల రాజేందర్ గెలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు… ప్రచారంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డ, NBT నగర్, వికార్ నగర్, వడ్డెర బస్తీ, తబేలా తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా మంగళహారతులు, పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఇండ్లపై నుండి పూలవర్షం…

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి అనుబంధ గ్రామమైన కొజ్జగూడెంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో శివ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి…

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది నాకు చాలా ముఖ్య మైన రోజు, ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత అప్పగించారు. నాపై…

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వంగాల శ్రీనివాస్ రెడ్డి,శ్యామల శ్రీనివాస్ రెడ్డి,వల్లాల సైదులు యాదవ్,వాస నాగేశ్వర్ రావు,లింగాల సైదులు,శంకర్ నాయక్,లింగయ్య గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం వెంకన్న,లింగాల సైదులు,మంద లింగరాజు,వల్లాల బుచ్చయ్య,మామిడి శోభన్ దేవలింగం తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,26 వ డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు . అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగ శ్రవణం పఠనం చేసి ఈ ఏడాదిని గురించి,అదే విధంగా రాశి ఫలాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆవుల వెంకటేశ్వరరావు,సురేష్, ఆది ప్రసాద్, సత్యనారాయణ,…

7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డీస్ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డీస్ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, పూల మొక్కను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డీస్ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గురునాథ్, సెక్రటరీ సత్య నారాయణ, మురళి, జగన్మోహన్, ,ప్రకాష్, జి ఎస్ ఎస్ రావు, వీరా రెడ్డి, తదితరులు..

ఘనంగా 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు,191 ఎన్టీఆర్ నగర్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అభిమానులు తమ అభిమాన నాయకురాలు కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది

తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది

దిల్లీ: బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ సభ కోసం ఏర్పాటుచేసిన వేదిక కూలిపోయింది. దీంతో ఆయన  బస్సు పైకప్పుపై నిల్చొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా బిహార్‌లోని సీతామర్హిలో ఏర్పాటుచేసిన సభలో రిగా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ కుమార్ తున్నా సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. అప్పటికి తేజస్వీ సభకు ఇంకా చేరుకోలేదు. వేదిక పైకి ఎక్కువ మంది కార్యకర్తలు ఎక్కడంతో అది కూలినట్లు సమాచారం. సభ…

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్ టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ మెంబర్ & స్ట్రాటజీ కమిటీ మెంబర్ డాక్టర్ లోకేష్ యాదవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు, యువకుల ఆధ్వర్యంలో తల సేమియాతో, రక్తహీనతతో బాధపడే వారికోసం భారీ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్ NRI YADAV COMMUNITY ASSOCIATION REPRESENTATIVE MET HONOURABLE CHIEF MINISTER SHREE REVANTH REDDY AND REPRESENTED ABOUT YADAV COMMUNITY IN TELANGANA తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే దిశగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నిర్వహించిన ఫోరంలో పాల్గోని ప్రపంచ దేశాలను ఆకర్షించేవిధంగా కృషి చేసి లండన్ విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి…