కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ను గెలిపించాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ నుండి జగతగిరిగుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర…