ఎయిర్ పోర్ట్‎లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..

ఎయిర్ పోర్ట్‎లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..

దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. వారిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.…