ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి

ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి

ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి -ఆన్ని రకాల పింఛన్లకు కలిపి రూ.4,408 కోట్లుజీతాలు,విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు -సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు… అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది.…