కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం

కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి నాంపల్లికోర్టు 25ఏళ్ల జైలుశిక్ష విధించింది. బాధిత యువతికి రూ.7లక్షలు పరహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం ప్రకారం…బోయిన్‌పల్లిలో నివాసం ఉండే  రమేష్‌, సరోజాలకు…