Tag: కేంద్రంలో

తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. అందులో ఐదుగురు మహిళలలే ఉన్నట్లుగా తెలుస్తోంది. గమనించి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా ఫైరింజన్లు అక్కడి వెళ్లి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, మంటలు అదుపు చేస్తున్నప్పటికీ…

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో మునిసిపల్ అధ్యక్షులు వై ప్రకాష్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్, యాదయ్య గౌడ్ లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మీర్జాగూడ ఇంద్రారెడ్డి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేవెళ్ల…

ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400 రూపాయలు ఇస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ…

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో గెలవాలి అంటే కార్యకర్తలు అందరూ గట్టిగా ప్రచారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నక్క శంకర్, మండల నాయకులు నాగపూరే బండు పటేల్, దుర్గం వెంకటేష్, కత్తెరసాల శంకర్, దొబ్బల మంగేష్, గోగర్ల…

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని సజీవ దాహం అయితే చెల్లించని అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎంపీగా గెలుపొంది దుబ్బాకనియోజకవర్గాని అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బిజెపి మెదక్…

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి ఊమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యం లో ఆసిఫాబాద్ పట్టణం లో భరోసా సెంటర్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్, ఐపీఎస్ ప్రారంభించారు..జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ….. మహిళల భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను హక్కున చేర్చుకొని, కొండంత ధైర్యాన్నిస్తూ, మహిళలు , పిల్లల…