Chandrababu Naidu : ప్రజలు నా శపధాన్ని గౌరవించి నన్ను గెలిపించారు

Chandrababu Naidu : ప్రజలు నా శపధాన్ని గౌరవించి నన్ను గెలిపించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సభకు తిరిగి వస్తానని ఇచ్చిన హామీని ప్రజలు గౌరవించారని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన మహాకూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం పూర్తయి నదీజల అనుసంధానించబడి, ప్రతి హెక్టారుకు సాగునీరు…