Tag: చేయాలి

గ్రామ కార్యదర్శులకు,ప్రత్యేక అధికారులను ఆదేశించిన : ఎంపీపీ బిరబోలు రవీందర్ రెడ్డి. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఎండ తీవ్రతలు అత్యధికంగా ఉన్న కారణంగా సూర్యాపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూర్యాపేట మండలం ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి ఆదేశించారు.ప్రజల సంక్షేమం కోసం వెనువెంటనే ఈ చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప గృహాలలో నుండి…

రేపు తేది 25 న ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ మాట్లాడుతూవిస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగారాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి…

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో కలిసి వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఫోటోలకు మాత్రమే ప్రాధాన్యత…

-ప్రతి గుమ్మాన్ని టచ్ చేయాలి -కార్యకర్తలే రథసారధులు -కార్యకర్తలపై ఈగ వాలినా సహించను -నామను గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలి -ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర …. ప్రతి కార్యకర్త సుశిక్షితులైన సైనికుల్లా ప్రజా క్షేత్రంలో పని చేసి, తన విజయానికి శ్రమించాలని బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.…

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్……… నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి నూతన కలెక్టరేట్ కార్యాలయ ఎంట్రెన్స్ గేట్ నుంచి రిటర్నింగ్ అధికారి చాంబర్ వరకు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

ఈ నెల 22వ తారీఖున బ్రహ్మనాయుడు నామినేషన్ వినుకొండ పట్టణం లోని కారంపూడి రోడ్డు లోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నేడు నియోజకవర్గ స్థాయి నాయకుల తో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు * పాల్గొన్నారు…. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు…

పెండింగ్ లో ఉన్న ఫారంలు త్వరగా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా శ్రీకాకుళం: పెండింగ్ లో ఫారంలు త్వరగా డిస్పోజ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోరల్ తొలగింపులు, చేర్పులు, మార్పులు, పోలింగు సిబ్బంది, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ఆయన సమీక్షించారు. జిల్లా నుండి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్…

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ఐటీడీఏ.పిఓజిల్లామరియు అధికారులకు.గిరిజన సంఘాలు విజ్ఞప్తి_సోమవారం. చెంచుగూడాల సందర్శించు.వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. రెడ్ కార్డ్స్ సొసైటీ.నాగ శేషు. కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన.గిరిజన సంక్షేమ సంఘాల గౌరవ అధ్యక్షులు వై ఆశిర్వాదం వారు కలిసి.దోర్నాల మండలం. పరిధిలో నందిగూడెం. చెంచు గిరిజనులకు మంచినీటి బోర్లు చెడిపోవడంతో బోర్లకు నీళ్లు అందకపోవడంతో కొన్ని బోర్లు చెడిపోవడంతో చెంచులు మంచినీటి సమస్య కోసం ఫీవర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగాదోర్నాల…

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి, కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…