వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

Motorists should exercise caution during rainy season వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు గద్వాల:-వాహనదారులు వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సూచించారు. సోమవారం తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా…
విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

Farmers should take precautions while buying seeds విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ గీతారెడ్డి తెలిపారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలోని మహాలింగాపురం గ్రామంలో రైతులకు విత్తనాలు కొనుగోలు విషయంలో అవగాహన…
ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓట‌ర్ల‌కు కొన్ని సూచ‌న‌లు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో…
వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!వేసవి కాలం మొదట్లోనే.. ఎండలు మండిపోతున్నాయి. ఇక రాబోయే రోజుల గురించి ఆలోచిస్తేనే.. చెమటలు పట్టేస్తున్నాయి. వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య.. వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా బయట పనికి వెళ్లే వాళ్లే…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…