చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి అనుబంధ గ్రామమైన కొజ్జగూడెంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో శివ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి…