Tag: దూసుకుపోతున్న

కోవూరు మండలం ఉపాధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి ప్రచారం జోరు పెంచారు ప్రజలకి సంక్షేమ, అభివృద్ధి వివరిస్తూ నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని, కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, గెలిపించాలని రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజలు ఒకసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు.

టిడిపి మేని ఫెస్టివల్ ప్రజలు నమ్మరు వైయస్సార్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డిపాలెం, రాళ్ల మిట్ట, కోనమ్మ తోట, వైయస్సార్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తురక భాస్కర్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది గడపగడప తిరుగుతూ అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు ప్రతి నెల ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గెలుపు ఖాయం….జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జితమ్మకు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో రోడ్సో నిర్వహించి వైయస్సార్ చౌక్ దగ్గర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా…

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూడా మూడు జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తొలుత విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని…

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు ను కలుస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాలను క్షుణ్ణంగా వివరిస్తూ, మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, సుస్థిర…

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 23వ డివిజన్, సీతారామపురం, పాపయ్య వీధి పరిసర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ కేశినేని నాని అల్లుడు కాజా రఘునాదం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ పరిధిలో ప్రతీ గడపకు వెళ్లి…

శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ప్రకాష్, మాజీ ఎంపిటిసి ఎజాస్, మండల ఉపాధ్యక్షులు నర్సిరుద్దీన్,ఐఎన్ టియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి యాదయ్య…

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు..మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు… ఆసిఫాబాద్ కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ పొంది తొలిప్రయత్నం లోనే ఆరుగురు గురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. స్టడీ సర్కిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు పాల్గొని మాట్లాడుతూ..వివిధ పోటీపరీక్షలు రాసి ఈ…