ప్రచారంలో దూసుకుపోతున్న రజిత్ రెడ్డి

Spread the love

టిడిపి మేని ఫెస్టివల్ ప్రజలు నమ్మరు

వైయస్సార్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి

ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డిపాలెం, రాళ్ల మిట్ట, కోనమ్మ తోట, వైయస్సార్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తురక భాస్కర్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది గడపగడప తిరుగుతూ అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు ప్రతి నెల ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ది గత 2నెలల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారో అవ్వ,తాతలు, మనందరికీ తెలుసు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా, ప్రజలకి చాలా సంక్షేమం అభివృద్ధి సమకూర్చాయని 2024 మేని ఫెస్టివల్ చెప్పినవన్నీ నెరవేర్చే ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గత 2019లో కంటే ఇప్పుడు మేని ఫెస్టివల్ బాగుంది ,చంద్రబాబు నాయుడు మోసకరమైన అబద్ధాల మేనిఫెస్టోల్ అది రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు, ఏ ఒక్కటి జరగదు ఆయన పెట్టిన సూపర్ 6 పథకాలు, సంక్షేమం అభివృద్ధి మనకు శ్రీరామరక్ష అని తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వార్డ్ మెంబర్ బెల్లంకొండ విజయ్, కో ఆప్షన్ సభ్యులు జుబేర్ భాష, అంబంటి ప్రసాద్, అంకయ్య, సాయి యశ్వంత్ రెడ్డి, బండ్ల సురేష్, వార్డు సభ్యులు ఎంపీటీసీలు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page