Tag: ప్రచారంలో

వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే : సంపత్ కుమార్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని గడపగడపను తట్టుతూ పార్లమెంట్ అభ్యర్థి అయిన మల్లు రవి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ కాంగ్రెస్…

లక్షెటిపేట్ మున్సిపాలిటీలో మోదేల, ఉత్కూర్ , ఇటిక్యాల వార్డుల్లో ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని రామా రాజు నగర్ కాలనీ, పార్థ సారథి కాలనీ, మాణిక్ నగర్ కాలనీలో ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలను అందజేస్తూ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు…

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి, శ్రీనాథ్ గౌడ్, బోజి రెడ్డి, వెంకట్ రెడ్డి, జి. వెంకట్ రెడ్డి, రమేష్ రెడ్డి,మైపాల్ రెడ్డి,సంజీవ, యాదయ్య, గణేష్ రెడ్డి,షార్ఫాదిన్, హరి కృష్ణ, పాల్గొని ఈ కార్యక్రమం ను ముందుకు నాడిపారు గడప…

కోవూరు మండలం ఉపాధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి ప్రచారం జోరు పెంచారు ప్రజలకి సంక్షేమ, అభివృద్ధి వివరిస్తూ నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని, కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, గెలిపించాలని రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజలు ఒకసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు.

రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో…

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని న్యూటౌన్ కాలనీలో ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలను అందజేస్తూ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ముత్తంగి తాజా మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక బిఅర్ఎస్…

టిడిపి మేని ఫెస్టివల్ ప్రజలు నమ్మరు వైయస్సార్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డిపాలెం, రాళ్ల మిట్ట, కోనమ్మ తోట, వైయస్సార్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తురక భాస్కర్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది గడపగడప తిరుగుతూ అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు ప్రతి నెల ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

పూల జల్లులతో హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు రొంపిచర్ల మండలం మునుమాక,ముత్తనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మరియు రొంపిచర్ల మండలం నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

సర్వేపల్లి లో బీటలు వారుతున్న తెలుగుదేశం కోటలు” “వేలాదిగా తరలివచ్చిన ప్రజలు” “మంత్రి కాకాణి ని అక్కున చేర్చుకున్న గ్రామస్తులు” “గ్రామంలో గుర్రాల రథం పై ఊరేగింపు” “మంత్రి కాకాణి పట్ల అభిమానాన్ని చాటుకున్న చెముడుగుంట, కనుపూరు గ్రామాల ప్రజలు” “సర్వేపల్లి లో మంత్రి కాకాణి కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం ఖాయం” “సర్వేపల్లి లో సోమిరెడ్డికి 5వ సారి ఘోర ఓటమి ఖాయం” “రాబోవు ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు” “మంత్రి కాకాణి…