రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సైడ్ కాలనీ క్లీన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సైడ్ కాలనీ క్లీన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్

ఇంకొక 20 రోజుల్లో వర్షాకాలం వస్తున్నందున కాలువలన్నీ క్లీన్ చేయాలని ఎక్కడెక్కడ కాలువలు పూడుక పోయినవో లిస్టు ప్రిపేర్ చేసి తమకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్ అన్నారు. సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ తో…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…
మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం రైల్వే అధికారులు శుక్రవారం…