సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీరామరక్ష

సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీరామరక్ష

విశ్వ గురువుగా విలసిల్లి ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీరామరక్ష అని ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల కన్వీనర్ నాగవెల్లి ప్రభాకర్ అన్నారు. దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో శుక్రవారం నాడు జరిగిన ఆధ్యాత్మిక,వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ మహోన్నతమైన సనాతన ధర్మ గొప్పతనాన్ని బాలలకు చిన్నతనం నుండే బోదించడం ద్వారా వారిని సనాతన ధర్మానికి నిజమైన వారసులుగా…