YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు

YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులు

Two former YCP leaders hold ministerial posts YCP మాజీ నేతలిద్దరికి మంత్రి పదవులుAP: ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారిలో ఇద్దరు నేతలు మాత్రమే చంద్రబాబు కేబినెట్లోచోటు దక్కించుకున్నారు. కొలుసు పార్థసారథి(నూజివీడు), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), వసంతవెంకటకృష్ణప్రసాద్ (మైలవరం), కోనేటి ఆదిమూలం(సత్యవేడు), గుమ్మనూరి జయరాం (గుంతకల్లు)కుఅవకాశం దక్కలేదు