మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

Farmers of Amaravati who are once again ready for the padayatra మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు అమరావతి : అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధంఅయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీనుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలనినిర్ణయించారు. గతంలో తమకు న్యాయం జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ కష్టాలు తొలగి పోయాయని 15 రోజులు యాత్ర చేసి స్వామివారికి…