జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ కల్పించాలి-గురుకులాల్లో స్పెషల్ కోటా ఇవ్వాలి-ప్రభుత్వం వెంటనే సర్క్యులర్ జారీ చేయాలి-విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి. …… సాక్షిత హైదరాబాద్ :రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, బి. రాజశేఖర్, కార్యదర్శులు…