నీలం మదన్నకు బ్రహ్మరథం..

నీలం మదన్నకు బ్రహ్మరథం..

దారి పొడవునా నీరాజనం..*ఘన స్వాగతం పలికిన మండల నేతలు, నాయకులుబొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం..మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి నీలం మదన్నకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. బొమ్మారం, కోప్పులపల్లి, నెల్లూరు నుంచి వెల్దుర్తి వరకు నీలం మధు ప్రచార రథంతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు, ముఖ్యులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథం నుంచి నీలం…