Tag: భారీగా

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటర్లుతో కలిపి సుమారు 2.10 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో కలిపి 84.45% ఓటింగ్ శాతం నమోదు అయింది. ఐతే ఇంత మొత్తంలో పొలింగ్ నమోదు అవ్వటం…

14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.

-పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు మహ్మద్ జావేద్ లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..…

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

25వ వార్డుకు చెందిన 200 మంది టిడిపి కార్యకర్తలు….. కార్మిక కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక…. -టిడిపి కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి…. వైఎస్ఆర్సిపిలో ఆహ్వానించిన పార్టీ నాయకుడు కొడాలి చిన్ని…. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను -జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుంది.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారన్న నాయకులు….. గుడివాడ : గుడివాడ పట్టణం 25 వ వార్డుకు చెందిన టిడిపి కార్యకర్తలు,కార్మిక నేత భక్తుల దుర్గారావు ఆధ్వర్యంల పెద్ద ఎరుకపాడు, కార్మిక…

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామం నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారితో కలిసి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు” “సోమిరెడ్డి 3వ సారి సర్వేపల్లి లో ఓటమికి సంసిద్ధం అంటూ ఎన్నికలకు ముందుగానే తేలిపోయింది అంటున్న ప్రజలు” “సోమిరెడ్డి చందాలు దండుకోవడంపై దృష్టి పెట్టి తన వాళ్లకే కండువాలు కప్పుకుంటూ కాలయాపన చేస్తున్నాడన్న మంత్రి కాకాణి” “సోమిరెడ్డి ప్రజల్లోకి…

36వ వార్డు వైసీపీ నుండి భారీగా చేరికలు.. కావలి పట్టణం 36వ వార్డు నుండి పలువురు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీ బూత్ కన్వీనర్ తాతా వెంకటేశ్వర్లు తో పాటు నలుగురు వాలంటీర్లు, వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.. మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తాతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తాతా బాలకృష్ణ, తాతా చందు, తాతా ప్రవీణ్, చుండ్రు ఆనంద్ బాబు, తాటిబోయిన పెంచలయ్య, తాటిబోయిన అజయ్,…

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత:-రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ_ కొత్త పేటకు చెందిన అక్రమ బియ్యం అర్జునరావు మళ్ళీ పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు,అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా, రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ అకస్మాత్తుగా దాడి సుమారు 2టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి రోజు వచ్చే శబ్దం కన్నా భారీ ఎత్తున మంటలు ఎగసి పడడంతో స్థానికుల భయాందోళనలతో పరుగులు తీశారు.. సుమారు 20 నిమిషాలు పాటు మంటలు‌ ఎగసి పడడంతో ఓఎన్జీసి అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది.